ఏపీలో పింఛన్ల తనిఖీ తాత్కాలికంగా నిలిపివేత

-

పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించేందుకు గత నెలలో చేపట్టిన తనిఖీలను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఆధార్ కార్డు లో వయసు మార్పు, ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు, ఆదాయ పరిమితి నిబంధనలకు అనుగుణంగా లేని వారి వివరాలను తనిఖీ చేయాలని పలు జిల్లాల్లో అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జాబితాలను క్షేత్ర స్థాయికి పంపింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో తనిఖీలు పూర్తవగానే కొన్నిచోట్ల తనిఖీలో ఆపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news