భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రైవేటీకరణకు వెళ్తుండగా వినియోగదారులకు కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కొత్త యాజమాన్యం సబ్సిడీ ఎల్పిజి సిలిండర్ అమ్మకాలపై నిర్ణయం తీసుకునే హక్కు లేదని వార్తలు వస్తుండగా సబ్సిడీ సిలిండర్లు అమ్మ బొమ్మ ని కొత్త యాజమాన్యం ప్రకటిస్తే కస్టమర్లకు సబ్సిడీ రాదు.దీనిపై కేంద్రం వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
సబ్సిడీ పరిస్థితి ఏంటి?
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
దేశ ప్రజలు మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చనున్నారు : రాజ్ నాథ్ సింగ్
దేశ ప్రజలు మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చి, ఎన్నికల్లో కాంగ్రెస్ను దేశ రాజకీయాల...
Ganesh -
వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కాదు.. కన్నాల బాబు : జనసేనాని
జగన్కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని జనసేన అధినేత...
Ganesh -
IPL 2024 : రాణించిన బౌలర్లు… పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై...
Ganesh -