రాంచీకి బయల్దేరిన టీమ్ ఇండియా

-

ఇంగ్లండ్తో జరగబోయే నాలుగో టెస్టు కోసం టీమ్ ఇండియా రాంచీకి బయల్దేరింది. మొహాలీ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో నేరుగా రాంచీ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్, రజత్ పాటీదార్, ధ్రువ్ జురెల్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

తెలిపారు.ఇక మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో గెలిచిన ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా నిర్దేశించిన 557 రన్స్ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌.. 122 పరుగులకే ఆలౌట్‌ కావడంతో టెస్టుల్లో అతి పెద్ద విజయం సాధించింది.కాగా ఈ సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. రాంచీ టెస్టులోనూ ఓడిందంటే సిరీస్ ఓడి పోయిన‌ట్టే. ఇక స్టోక్స్ సేన ఆ మ్యాచ్‌లో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news