రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు బృందం

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణ సేకరణ లో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ ను ఆహ్వానించిన నేపథ్యంలో…దాని బిల్డింగ్ లో పాల్గొనాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఇందులో భాగంగానే.. రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు బృందం వెళ్లనుంది. సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో రానుంది సాంకేతిక నిపుణల కమిటీ. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం ఆసక్తిని ప్రదర్శిస్తున్న కేసీఆర్ సర్కార్….సింగరేణి కాలరీస్ జాయింట్ వెంచర్ కింద EOI ఆలోచన చేస్తోంది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సమాచారం ఇచ్చింది యాజమాన్యం.

Read more RELATED
Recommended to you

Latest news