రైతులను ఇబ్బంది పెట్టోద్దు.. బ్యాంకులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక..!

-

ఇచ్చిన మాట ప్రకారం.. ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ చేసి తీరుతామని.. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు. మంగళవారం  నారాయిన పేట జిల్లాలోని మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎవ్వరూ అధైర్య పడొద్దని సూచించారు.

 

బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయంగా లబ్దిపొందేందుకు వంద మాటలు చెబుతారని.. అవన్ని నమ్మకూడదని సూచించారు. తప్పకుండా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులు, రైతులను ఇబ్బంది పడొద్దని  సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news