సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

-

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన భైరం నర్సింహులు పంట పెట్టుబడికి తీసుకున్న అప్పులు కట్టలేక.. అప్పుల బాధతో గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Netanna Palle Yadagiri of B Y Nagar in Sirisilla town center committed died by hanging himself last night due to lack of employment

ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాఫు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసింది. కాంగ్రెస్‌ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై 7 రోజుల్లో మరోసారి చర్చించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. కాంగ్రెస్‌ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news