BREAKING: బీజేపీ పార్టీలో చేరిన అరూరి రమేష్

-

గులాబీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆరూరి రమేష్..మాట మార్చి…పార్టీ మారారు. కిషన్ రెడ్డి సమక్షం లో బీజేపీ పార్టీలో చేరారు ఆరూరి రమేష్‌. కాసేపటి క్రితమే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆరూరి రమేష్‌…బీజేపీ పార్టీలో చేరారు.

aroori ramesh joins in bjp party

నిన్ననే BRS కి రాజీనామా చేసిన రమేష్…ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. దేశ రక్షణ కోసం బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ కు వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news