నేను సచివాలయం ఓపెనింగ్ కు వెళ్లను – బండి సంజయ్

-

తెలంగాణ సెక్రటేరియట్ ఓపెనింగ్‌కి ఆహ్వానం వచ్చింది కానీ నేను వెళ్ళనని బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఎవరు సీఎం అయినా సరే నేను అందులో అడుగు పెట్టనన్నారు బండి సంజయ్.

ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసం ఒక వర్గం వాళ్లను సంత్రుప్తిపర్చడానికే కట్టినట్లందని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్క్రతికి అనుగుణంగా మార్పులు చేశాకే సచివాలయం వెళతానని వెల్లడించారు.
నల్లపోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలు… మసీదుకు 5 గుంటలు ఇస్తారా? అని నిలదీశారు. తెలంగాణలోని హిందూ సమాజమంతా ఆలోచించాలని.. కేసీఆర్ పాలనలో హిందువులంతా బాంచన్ బతుకులు బతకాలా? అని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌. కర్నాటకలో బీజేపీ గెలుపు తథ్యమని ధీమా అని.. తెలిపారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news