మణికొండలో కారు బీభత్సం..ధ్వంసమైన 20 బైకులు

-

Car accident in Manikonda: రంగారెడ్డి జిల్లా మణికొండ లో కారు బీభత్సం సృష్టించింది. మణికొండ గోల్డన్ టెంపుల్ వద్ద రోడ్డు పై పార్క్ చేసిన మోటర్ సైకిల్లను ఢీ కుంటూ పారి పోయింది కారు. ఈ సంఘటనలో పాక్షికంగా 20 మోటర్ సైకిళ్ళు ధ్వంసం అయ్యాయి. అంతేకాదు.. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

Car accident in Manikonda

అయితే… ఈ సంఘటన జరుగగానే కారు ను వెంబడించి పట్టుకున్నారు కాలనీ వాసులు. అయితే.. ఆ కారును నడిపిన మైనర్ బాలుడు ఇంట్లోకి పారిపోయాడు. కారు ను నడిపింది మైనర్ బాలుడిగా గుర్తించారు కాలనీ వాసులు. అనంతరం నార్సింగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు…జరిగిన విషయం తెలిపారు. ఇక దీనిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news