తెలంగాణ రైతులకు శుభవార్త…ఇక వారికీ రూ.500

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు.. న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సన్న బియ్యం బోనస్ పైన తాజాగా కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి… క్వింటాల్ సన్న బియ్యం పైన 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం.

cm revanth reddy cabinet over paddy

వాస్తవానికి ఎన్నికల కంటే ముందు.. క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతి ఒక్కరు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం కోసమే డబ్బులు ఇస్తామని… మాట మార్చారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు బియ్యం ఎక్కువగా పండిస్తారు రైతులు. సన్న బియ్యం పండించే రైతులు చాలా తక్కువ. పండించిన బియ్యాన్ని కూడా ఎవరు అమ్మరు వారి ఇంటికి కోసమే వాడుకుంటారు. అలాంటి సన్న బియ్యం కోసం ఇప్పుడు 500 బోనస్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news