BREAKING: తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన

-

హైదరాబాద్‌ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చేసిన భూమిపూజ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది.

CM Revanth Reddy Lays Foundation Stone For Telangana Talli Statue at Secretariat

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ…డిసెంబర్9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైన రోజు డిసెంబర్ 9, సోనియాగాంధీ జన్మదినోత్సవం అని తెలిపారు. డిసెంబర్9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని.. పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ అవకాశం నాకు రావడం నా అదృష్టం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news