డ్వాక్రా సంఘాలకు శుభవార్త… రూ.20 లక్షల వరకు రుణసాయం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు శుభవార్త చెప్పింది. తెలంగాణ డ్రాక్వా మహిళా సంఘాలకు బ్యాంకులో నుంచి భారీగా రుణాలు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2023 నుంచి 2024 మధ్య ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.15, 037 కోట్ల రుణ సదుపాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలిపింది. కల గత సంవత్సరంతో పోలిస్తే ఇది… 2300 రూపాయల కోట్లు అధికం. దీం తో ఈ సారి ఇచ్చే రుణాలు సగటున.. ఒక్కో డ్రాక్వా సంఘం 20 లక్షల రూపాయల సహాయం వరకు పొందే అవకాశం ఉంది. ఇక దీని పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news