కేసిఆర్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. మైనార్టీలకు సబ్సిడీ లోన్లు

-

మైనారిటీలకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2022-23 సంవత్సరానికి గాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీలకు, ఎకనామిక్ సపోర్ట్ స్కీం కింద బ్యాంకు సబ్సిడీ లోన్లు ఇవ్వనుంది.

ఈమే రకు మైనారిటీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వారు డిసెంబర్ 19 నుంచి జనవరి 5వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక దీని వివరాల కోసం http://tsmfc.in/ లో చూడవచ్చని పేర్కొంది. అలాగే, 7337534111 కు ఫోన్ కూడా చేయవచ్చునని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news