హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి..RK బీచ్ లో దూకి ఆత్మహత్య

-

హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి..RK బీచ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ RK బీచ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కి చెందిన కార్తీక్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుడుతున్నాడు.

ఆరు రోజుల క్రితం కంది ఐఐటి నుంచి అదృశ్యమైన కార్తీక్.. ఐఐటి క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. చివరి సారిగా శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ లో కనబడిన కార్తిక్.. ఐదు రోజులుగా వైజాగ్ బీచ్ పరిసర ప్రాంతాల్లో తిరిగాడట. ఇక ఇవాళ విశాఖ RK బీచ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందుతోంది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news