హైదరాబాద్ చేరుకున్న భారత్, బంగ్లా జట్లు..రేపే మ్యాచ్

-

India and Bangladesh teams reached Hyderabad: భారత్, బంగ్లా జట్లు..హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు, అభిమానులు భారత్, బంగ్లా జట్లకు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా హోటళ్లకు వెళ్లిపోయారు భారత్, బంగ్లా ఆటగాళ్లు.

India and Bangladesh teams reached Hyderabad

బంగ్లా టీమ్ కు తాజ్ కృష్ణ, టీమ్ ఇండియాకు పార్క్ హయత్ లో బస ఏర్పాటు చేశారు. ఈ నెల 12న అంటే రేపు ఉప్పల్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ భారత్, బంగ్లా జట్ల మధ్య జరుగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ ఉదయం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టిస్ చేయనున్నాయి ఇరు జట్లు.

Read more RELATED
Recommended to you

Latest news