KCR: రేపటి నుంచే రైతుల దగ్గరికు కేసీఆర్..షెడ్యూల్ ఇదే

-

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచే రైతుల దగ్గరకు కేసీఆర్ వెళ్లనున్నారు. రైతుల కోసం.. రైతుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

kcr going to farmers

నీళ్లు లేక ఎండిపోయిన పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల మార్చి 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news