తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా? – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

-

తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తుమ్మల నాగేశ్వరరావుపై ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… తుమ్మల ఉద్యమకారుడు కాదన్నారు. అలాంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి ఎలా ఇచ్చారు? తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ఎంపీ ఎన్నికల తర్వాత మంత్రి అవుతానంటూ సంచలన ప్రకటన చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి కార్యకర్తలు కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటది అనుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానానిదే ఫైనల్ డిసిషన్ అనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news