కేటీఆర్ కి తీవ్ర అస్వస్థత..!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో, మీడియా నిత్యం స్పందిస్తూనే ఉంటారు. గత రెండు, మూడు రోజుల నుంచి మూసీ నదిలో పేద ప్రజల ఇండ్లు హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ కి తీవ్ర అస్వస్థతతో స్పందించపోయారు.

తాజాగా ఓ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దాదాపు 36 గంటల నుంచి తనకు జ్వరం, దగ్గు, జలువు ఉంది. కొంచెం తగ్గింది. డాక్టర్ సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీ బయోటిక్స్, యాంటి హిస్టమైన్ తీసుకున్నానని.. త్వరలోనే మెరుగు అవుతుందని తెలిపారు. ఇంతలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో పేద ప్రజలు, కూల్చివేత బాధితులు, న్యాయవాదులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news