తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ కాని రైతుల సంఘం సభ్యులు లేఖ రాశారు

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ కాని రైతుల సంఘం సభ్యులు లేఖ రాశారు. ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేయాలేదట. ఈ తరుణంలోనే… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ కాని రైతుల సంఘం సభ్యులు లేఖ రాశారు.

Members of non-loan waived farmers association wrote a letter to Telangana CM Revanth Reddy

రుణమాఫీ అవుతుందో లేదోననే ఆందోళనతో కొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ లేఖలో రైతులు పేర్కొన్నారు. రెండు లక్షల కన్నా అధికంగా ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ అన్న నిబంధనతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి రైతుల సంఘం సభ్యులు లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version