కడియం శ్రీహరి, వెంకట్రావుపై కేసు వేసిన ఎమ్మెల్యే వివేకానంద !

-

 

BRS పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వెంకట్రావులకు ఊహించని షాక్‌ తగిలింది. BRS పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వెంకట్రావు పై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే వివేకానంద. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరారు కడియం, వెంకట్రావు.

MLA Vivekananda filed a case against Kadiam Srihari and Venkatarao

అయితే.. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ కు పలుమార్లు లేఖ రాసినా స్పందించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు వివేక. వివేకానంద పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరుగనుంది. కాగా.. కడియం శ్రీహరి స్టేషన్‌ ఘన్‌పూర్‌, భద్రాచలం నుంచి వెంకట్రావు పోటీ చేసి గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news