వేములవాడ రాజన్న సన్నిధిలో భారీ అవినీతి..13 ఉద్యోగులపై వేటు!

-

వేములవాడ రాజన్న సన్నిధిలో అవినీతి బయటపడింది. దీంతో 13 ఉద్యోగులపై వేటు వేశారు అధికారులు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపణల నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయ 13 మంది ఆలయ ఉద్యోగుల పై దేవాదాయ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు.

Record income for Vemulawada Rajanna

గతంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన నివేదిక ఇచ్చారు అధికారులు. ఈ తరుణంలోనే… ముగ్గురు ఏఈవోలు, నలుగురు పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పై దేవాదాయ శాఖ కొరడా విధించారు. పలువురికి ఇంక్రిమెంట్ ఎందుకు కట్ చేయరాదో చెప్పాలని నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news