Telangana: టీచర్ల మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు !

-

Telangana: టీచర్ల మీద లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగింది. ఈ సంఘటన వివరాల ఇలా ఉన్నాయి. ఎన్నికల విధులు నిర్వహించిన టీచర్లకు తక్కువ డబ్బులు ఇస్తున్నారని నిరసన చేశారు. ఈ తరుణంలోనే టీచర్ల మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు…వారిని దారుణంగా కొట్టారు.

Police baton charged teachers

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. పోలింగ్ విధులు నిర్వర్తించిన తమకు రావాల్సిన డబ్బులకు తక్కువగా ఇస్తున్నారని టీచర్స్ ఆందోళన చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా.. దీన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news