కామారెడ్డిలో జీరో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై దాడులు

-

కామారెడ్డిలో జీరో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా70 ప్రాంతాలలో జీరో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తుల ఇళ్లపై,ఆఫీసులపై పోలీసులు దాడులు చేస్తున్నారు.

Police raided the houses and offices of people doing zero finance business in 70 areas across Kamareddy district

ఈ దాడులలో 49,58,000 లక్షలు, 157 గ్రాముల బంగారం,315 ప్రామిసరీ నోట్లు,63 ల్యాండ్ డాక్యుమెంట్లు, 24 అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్లు,25 చెక్కులు, పాస్ బుక్కులు, స్వాధీనం చేసుకున్నారు కామారెడ్డి జిల్లా పోలీసులు. జీరో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న 23 మందిపై కేసు నమోదు చేశారు కామారెడ్డి జిల్లా పోలీసులు. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించారు జిల్లా ఎస్పీ సిందూశర్మ.

Read more RELATED
Recommended to you

Latest news