కాస్త టైం ఇవ్వండి.. అందరం కలిసొస్తాం : జానారెడ్డి

-

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాలను మీడియాకు చెప్పడం మంచిది కాదని మాజీ మంత్రి జానారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని విషయాలు దిగ్విజయ్ సింగ్ చెబుతాని తెలిపారు. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంగా ఉండేందుకు కొన్ని సలహాలు ఇచ్చారన్న ఆయన.. తాను కూడా కొన్ని సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో ఐకమత్యంగా ముందుకు వస్తామని అన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కోవర్టులు లేరని ఉండటానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news