Sangareddy: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి..ఒకరి ఆత్మహత్య

-

Sangareddy: పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో పెళ్లింట విషాదం నింపింది రోడ్డు ప్రమాదం. నిన్న ఆందోల్ (మం) మాన్సాన్ పల్లిలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు.

tragesdy in sangareddy

బంధువులు ప్రమాదంలో చనిపోవడంతో ఆగిపోయింది పెళ్లి. మెదక్ జిల్లా పాపన్నపేట (మం) బాచారంలో పెళ్లి ఆగిందన్న మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆందోల్ (మం) మాన్సాన్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news