తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.

నారాయణఖేడ్, మిర్యాలగూడ తో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిఎస్పిలుగా వెంకట్ రెడ్డి, వెంకటగిరి, రవికుమార్ రెడ్డి, మియాపూర్, ఖమ్మం టౌన్, పెద్దపల్లి, మేడ్చల్, యాదాద్రి, నార్సింగి ఏసీపీలుగా నరసింహరావు, పీవీ గణేష్, ఏ మహేష్, సామల వెంకటరెడ్డి, సైదులు, రమణగౌడ్ తో పాటు ఇతర అధికారులను బదిలీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news