BREAKING : మునుగోడు పోస్టల్ బ్యాలెట్ లో TRS ముందంజ

-

BREAKING : మునుగోడు ఉప ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లో TRS ముందంజలో ఉంది. మునుగోడు బై పోల్ కౌంటింగ్‌ ప్రారంభం అయింది.

కాసేపటి క్రితమే… మునుగోడు బై పోల్ కౌంటింగ్‌ ప్రారంభించారు అధికారులు. మొదటగా..పోస్టర్‌ బ్యాలెట్‌ లోని 686 ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే.. పోస్టల్ బ్యాలెట్ లో TRS ముందంజలోకి వచ్చింది. అయితే.. ఎన్ని ఓట్లతో ముందంజలో ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news