గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజం : కేంద్ర మంత్రి బండి సంజయ్

-

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర బడ్జెట్ పై పలువురు ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు.  తాజాగా రాష్ట్ర బడ్జెట్ పై  కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయదు అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news