లిక్కర్ స్కాంలో అసలు కేసీఆరే – విజయశాంతి

-

లిక్కర్ స్కాంలో అసలు కేసీఆరే అని విజయ శాంతి ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాం ఢిల్లీలో జరగడం వల్ల, అందులో తెలంగాణ నుండి కూడా వ్యక్తుల ప్రమేయం కీలకంగా దర్యాప్తు సంస్థల ద్వారా ఆరోపించబడుతున్నందున… ఆ సమస్య కొంచెం వార్తలపరంగా ప్రాధాన్యత సంతరించుకున్నదని వెల్లడించారు.

ప్రస్తుతం, తెలంగాణలో అవినీతి సహజమైన ప్రక్రియగా మారిపోయింది. దుర్మార్గం, దోపిడీలు బీఆరెస్ ప్రభుత్వ నిత్య కార్యాచరణ అయిపోయింది. అసలు ఈ మొత్తం అవినీతికి నిజమైన బాస్, కరప్షన్‌కి వెనక ఉన్న దొంగ, నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే… వాస్తవాలు తప్పక బయటకి వస్తాయి. కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి బదులు చెప్పక తప్పదన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news