BREAKING : లోటస్ పాండ్ వద్ద టెన్షన్ టెన్షన్..కిందపడిపోయిన వైఎస్ షర్మిల

-

BREAKING : లోటస్ పాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉస్మానియా ఆసుపత్రి సందర్శనకు వైఎస్ షర్మిల బయలు దేరింది. అయితే.. ఈ తరుణంలోనే.. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదానికి దిగింది. ఈ తరుణంలో వైఎస్‌ షర్మిల కిందపడిపోయింది.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని ఫైర్‌ అయ్యారు వైఎస్ షర్మిల. రూ. 200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం 9 ఏళ్ల క్రితం చెప్పాడని ఆగ్రహించారు వైఎస్ షర్మిల. ప్రజలకు వైద్యం అందడం లేదని నాకు పిర్యాదులు వచ్చాయి.. ప్రతిపక్షాలను ఆపడానికి శాంతి భద్రతల సమస్య అంటారా అని నిలదీశారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news