తిరుమల శ్రీవారి కొండపై మళ్లీ ఎగిరిన విమానం

-

తిరుమల శ్రీవారి కొండపై మళ్లీ ఎగిరింది విమానం. తిరుమల లోని అన్నదానం సముదాయం మీదుగా వెళ్ళింది విమానం. ఆగమశాస్ర్తం నిబంధనల మేరకు తిరుమలను నో ప్లై జోన్ గా ప్రకటించాలని గతంలోనే కోరింది టిటిడి పాలక మండలి.

tirumala

కానీ ఇప్పటి వరకు నో ప్లై జోన్ గా ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలోనే, తిరుమల శ్రీవారి కొండపై మళ్లీ ఎగిరింది విమానం. మౌఖిక ఆదేశాలతో తిరుమల పై నుంచి విమానాలు వెళ్ళకూండా జాగ్రత్త వహిస్తామని ప్రకటించారు ఏయిర్ పోర్ట్ అధికారులు. కానీ తరుచుగా తిరుమల పై నుంచి విమానాలు ప్రయాణిస్తూండడం పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఇవాళ కూడా తిరుమల శ్రీవారి కొండపై మళ్లీ ఎగిరింది విమానం. దీంతో శ్రీ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news