తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం : అమిత్ షా

-

తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. దఖ్షిణాదిన బీజేపీ అద్భుతమైన ఫలితాలు సాధించబోతుంది. మోడీ సెలవులు తీసుకోకుండా పని చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం హాలీడేస్ వస్తే.. బ్యాంకాక్ కి వెళ్లి సేదతీరతారు అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు.

మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారని తెలిపారు అమిత్ షా. మహిళల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని.. రిజర్వేషన్లు రద్దుచేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు వాటిలో వాస్తవం లేదన్నారు. బీజేపీ వైపు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి జరుగుతుందని.. ప్రజలు ప్రస్తుతం నమ్మెస్థితిలో లేరన్నారు. ఆర్టికల్ 370 రద్దు.. జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్య పరిష్కారం.. ఉగ్రవాదుల దాడుల నుంచి విముక్తి వంటివి బీజేపీ హయాంలోనే జరిగాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news