నేడే ఇంగ్లండ్ – ఇండియా మధ్య మూడో టెస్ట్

-

ఇంగ్లాండ్ జట్టు మరియు టీమ్ ఇండియా జట్ల మధ్య ఇవాళ మూడో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈ మూడో టెస్టు లీడ్స్ వేదికగా జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు గెలుపొందిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి…. దిగుతుండగా… ఎలాగైనా గెలవాలని కసితో ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్టుకు సిద్ధమైంది.

ఇక టీమిండియాలో పుజారా మరియు రహానే ఇద్దరూ ఈ మూడో టెస్టులో ఆడే చాన్స్ చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.  వీరి ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం కనిపిస్తోంది. అటు ఇంగ్లండ్ జట్టులోనూ మార్పులు చేసే అవక్షం ఉన్నట్లు సమాచారం. ఇక ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియా జట్టు ముందంజలో ఉన్న సంగతి విధితమే. కాగా ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ డ్రా కాగా… రెండో టెస్టులో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news