స్థిరంగా కొనసాగుతునన్న పసిడి ధర..

-

బంగారం ధర గత నేటితో కలుపుకుని రెండో రోజు సైతం స్థిరంగానే ఉంది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.33,210కు వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.210 క్షీణతతో రూ.39,950కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం క్షీణతతో 1,282.10 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.33 శాతం క్షీణతతో 15.33 డాలర్లకు తగ్గింది. దీంతో ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.33,210 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.33,060 వద్ద ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news