వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జ్ పెరికవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారతిమాయి అనే వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. భారతిమాయికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. 8 నెలల కిందట ఇద్దరు కుమారులు కరోనా రాక్షసి కోరల్లో చిక్కుకుని మృతి చెందారు. అప్పటి నుంచి భారతిమాయి తన మూడో కొడుకు కృష్ణ ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో గురువారం కృష్ణ అకస్మాత్తుగా మృతి చెందాడు. అది చూసి తట్టుకోలేక ఆ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. వరుస మరణాలతో ఆ కుటుంబం విషాదం నెలకొంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వరంగల్: ఒకే కుటుబంలో వరుసగా 4 మరణాలు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత నాది : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని...
Ganesh -
SSC exam: నిరుద్యోగులకు అలర్ట్… రేపే లాస్ట్ డేట్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్...
Ganesh -
బెంగళూరులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు
ఒకవైపు నీటి కొరత.. ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నా టెక్ సిటీ...
Ganesh -