హైదరాబాద్‌లో ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ హత్య

-

హైదరాబాద్‌ లో ఇద్దరు ట్రాన్స్‌ జెండర్స్‌ హత్య గురయ్యారు. టప్పాచెబుత్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ జంట హత్యలు జరిగాయి. దైబాగ్ లో ఇద్దరు ట్రాన్స్ జెండర్స్..హత్యకు గురయ్యారు. హత్యకు గురైన యూసుఫ్ అలియాస్ థాలి, రియాజ్ అలియాస్ సోఫియా ఉన్నారు.

కత్తి.. బండరాళ్లతో కొట్టి హత్య చేశారు కొందరు గుర్తు తెలియని దుండగులు. హత్యకు గురైన ఇద్దరు టప్పాచెబుత్ర వాసులేనని పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం.. బాడీలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించాయి. అటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news