సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు ల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక పోవడమే అంటూ లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్ం వివక్ష చూపుతుందని టీఆరెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని లేఖలో వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

స కాలంలో ప్రాజెక్టు లు పూర్తి కాకపోవడం తో అంచనా వ్యయం భారీగా పెరిగిందన్నారు… ఆలస్యం అయిన 13 ప్రాజెక్టు లకు కేంద్రం కేటాయించిన నిధుల వివరాలను లేఖలో ప్రస్తావించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ప్రాజెక్టు లపై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి సమస్యల పరిస్కారం చేస్తే తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. ఇక నైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… ఈ వైఖరినీ తగ్గించుకోవాలని హెచ్చరించారు. కాగా.. వరి ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news