భారతీయ బ్యాంకులకు వేలకు వేల కోట్లు రుణాలు ఎగవేసిన విజయమాల్య ప్రస్తుతం లండన్ లో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.దివాలా చర్యల్లో భాగంగా కోర్టులో ఆస్తులను జప్తు చేయడం వల్ల తన వ్యయాలు, కోర్టు ఖర్చులకోసం నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు మాల్య స్వయంగా తెలిపారు. ఈ మేరకు కొద్దిగా నిధులు పొందేందుకు అనుమతించాలని బ్రిటన్ హైకోర్టును కోరగా ఖర్చులకోసం 2.3 కోట్లు తీసుకునేందుకు న్యాయస్థానం ఓకే చెప్పింది
ఖర్చులకు పైసలు లేవు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
నేడు రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా...
నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో..షెడ్యూల్ ఇదే
Pawan Kalyan: నేడు పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...
నేడు కర్ణాటకలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన
పార్లమెంట్ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్...