IND VS AUS : నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు అమ్మకం

-

IND VS AUS : నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు అమ్మకం ప్రారంభం కానుంది. ఈ నెల 19న ఏసీఏ వీడిసిఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా ల మధ్య సెకండ్ వన్డే జరగనున్నాయి. పేటీఎం ఇన్సైడర్ ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకం జరుగనున్నాయి.

టికెట్ కనీస ధర 600 రూపాయలు, గరిష్ట ధర 6000 రూపాయలకు అమ్మనున్నారు. ఇక ఈ నెల 14వ తేదీ నుండి మిగిలిన 30% టికెట్లు ఆఫ్లైన్ ద్వారా అమ్మనున్నారు. వైజాగ్‌ నగరంలో మూడు చోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు నిర్వాహకులు. కాగా, ఈ నెల 19వ తేదీన ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్‌ జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news