BREAKING : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్?

-

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఐపిఎల్ టోర్నీ హడావిడి మొదలైంది. తాజాగా సృహ, తన కెప్టెన్ ను ప్రకటించింది. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఐపీఎల్ కు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరిస్తాడని, వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఉండనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యం కాసేపటి క్రితం ప్రకటన చేసింది. మయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ… చివరికి మార్క్రమ్ వైపు ముగ్గు చూపింది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.

Read more RELATED
Recommended to you

Latest news