IND VS WI : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్…భారీ మార్పులతో ఇండియా

-

ఇవాళ ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి మ్యాచ్‌ కోల్‌ కతా లోని.. ఈడెన్‌ గార్డు స్టేడియంలో జరుగుతోంది. అయితే.. దీనికి సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో.. టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ జట్టు.. మొదట ఫీల్డింగ్  చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ చేయనుంది టీమిండియా.

ఇక మూడు టీ 20 ల సీరిస్‌ లో ఇప్పటికే 2-0 తేడాతో.. ఇండియా సీరిస్‌ ఎగురేసుకుని పోయిన సంగతి తెలిసిందే. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(w), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్(c), జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్

భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news