కరీంనగర్ పట్టణంలో మహిళ ఆత్మహత్యాయత్నం

-

కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్‌లో ఓ మహిళ మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యా నగర్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన అనుపమ(30) ఎలుకల మందు తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు

Read more RELATED
Recommended to you

Latest news