క్రికెట్‌ ఫ్యాన్స్‌ గుడ్‌ న్యూస్‌.. అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్‌ కప్ ?

-

క్రికెట్‌ ఫ్యాన్స్‌ గుడ్‌ న్యూస్‌.. వన్డే వరల్డ్‌ కప్ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ ఏడాది భారత్ తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ తేదీలు, వేదికలపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న ప్రారంభించి, నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది.

హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, కోల్కతా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, ముంబై వేదికలుగా తొలి జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈసారి 10 జట్లు పోటీ పడనున్న విషయం తెలిసిందే. ఇక వన్డే వరల్డ్‌ కప్ నేపథ్యంలోనే.. హైదరాబాద్‌ లో మ్యాచ్‌ లు జరిగే ఛాన్స్‌ ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news