బ్రేకింగ్: రఘురామ రిపోర్ట్ సుప్రీం కి వెళ్ళిపోయింది…!

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైద్య పరిక్షలకు సంబంధించి ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. రఘురామ కృష్ణం రాజు వైద్య పరిక్షలకు సంబంధించి ఆర్మీ ఆస్పత్రి పంపిన నివేదిక ఎలా ఉంటుంది ఏంటీ అనే దానిపైనే చర్చలు అన్నీ కూడా జరుగుతున్నాయి. వీఐపీ స్పెషల్ రూమ్ లో రఘురామకు నిన్న వైద్య పరీక్షలను ఆర్మీ వైద్యుల బృందం నిర్వహించింది.

ఈ వైద్య పరిక్షలకు సంబంధించిన నివేదికను సుప్రీం కోర్ట్ కి తెలంగాణా హైకోర్ట్ పంపించింది. సీల్డ్ కవర్ లో వీడియో గ్రఫీ తో పాటుగా నివేదికను పంపించింది. ఈ నివేదికను సుప్రీం కోర్ట్ శుక్రవారం పరిశీలిస్తుంది. ఆయనపై థర్డ్ డిగ్రీ జరిగింది అనే ఆరోపణల నేపధ్యంలో ఈ నివేదిక చాలా కీలకంగా మారింది. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news