సీఎం జగన్ తో భేటీ అయిన సజ్జల… ఎంపీ స్థానాల పై వైసీపీ కసరత్తు..!

-

సీఎం జగన్ తో సజ్జల భేటీ అయ్యారు. ఎంపీ స్థానాల పై వైసీపీ కసరత్తు చేస్తున్నారు. పలు ఎమ్పీ స్థానాల్లో ఇంఛార్జుల పై అధిష్టానం ఓ క్లారిటీ కి వచ్చింది. అనకాపల్లి లో ఆడారి తులసీ రావు కూతురు పీలా రమా కుమారి లేదా మంత్రి గుడివాడ అమర్నాథ్ అని తెలుస్తోంది. కాకినాడ నుండి చలమలశెట్టి సునీల్, రాజమండ్రి నుండి డా‌. గూడూరు శ్రీనివాస్ (ప్రముఖ పల్మనాలాజిస్ట్), నరసాపురం నుండి గుబ్బల తమ్మయ్య, బీసీ శెట్టి బలిజ.

అలానే మచిలీపట్నం నుండి చూస్తే పరిశీలనలో పేర్ని నాని ఉన్నట్టు తెలుస్తోంది. నరసరావుపేట నుండి బీసీ అభ్యర్థి. పరిశీలనలో అనీల్ కుమార్ యాదవ్ లేదా విడదల రజని. ఎవరో ఒకరు అవ్వచ్చుట. ఒంగోలు లో చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నంద్యాల నుండి మైనారిటీ అభ్యర్ధి అని సమాచారం. నెల్లూరు నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కర్నూలు నుండి వై రామయ్యా.

Read more RELATED
Recommended to you

Latest news