ప్రజాగాయకుడు గద్దర్ నేడు రాహుల్ సమక్షంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. మొట్టమొదటి సారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్న ఆయన కొద్ది రోజులు క్రితమే ఎన్నికల అధికారిని కలిసి ఓటు హక్కు ప్రాధాన్యతను రాష్ట్ర వ్యాప్తంగా వివరిస్తానంటూ..ఇందుకుగాను తనకు పర్మిషన్ ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటే…సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమే అంటూ గద్దర్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు..ఇలాంటి సందర్భంలో ఆయన హస్తం గూటికి చేరడంతో రాజకీయాల్లో మరింత వేడిపుడుతోంది.
కాంగ్రెస్ లోకి గద్దర్!
-
Previous article
Next article