ఏపీ
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అడవి పులా.. వింత జంతువా.. భయాందోళనలో గొల్లప్రోలు..!!
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వింత జంతువు సంచారం చేస్తోందన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది. గొల్లప్రోలు మండలం కొడవలి, పోతలూరు గ్రామంలో ఓ జంతువు సంచరిస్తోందని, రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావొద్దంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచే స్వయంగా సెల్ఫీ వీడియో తీసి అందరికీ షేర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పోలీసులకు సరెండరైన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?
సుబ్రహ్మణ్యం హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు ఆయన తెలిపారు. ఆందోళనలు, ఒత్తిళ్లకు తట్టుకోలేకే పోలీసులకు లొంగిపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆఫీస్కు వెళ్లి సరెండర్ అయ్యారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ కార్యకర్తలపై మూడేళ్లలో నాలుగు వేల కేసులు: నారా లోకేశ్
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగి పోయారని, మూడేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విద్యుత్ కోతలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపి కబురును అందించింది. రాష్ట్రంలో కొన్ని నెలలుగా విద్యుత్ కోతలు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఒక వైపు ఎండలు మండిపోతుంటే.. మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండాకాలం కూడా ఉక్కపోతతో కష్టాలు తప్పవేమో అనుకున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ గూటికి ఆర్.కృష్ణయ్య.. మరో ముగ్గురికి రాజ్యసభ సీటు..!
జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైసీపీ గూటికి చేరనున్నారు. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే ఇటీవల కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్.కృష్ణయ్య తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం సీఎం జగన్ కర్నూల్ టూర్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే లేఖ
సీఎం జగనుకు అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైద్యులు, సిబ్బంది బదిలీలపై సీఎం జగనుకు అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ముందుచూపులేని వైద్యుల బదిలీలతో ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం అయిందని... బదిలీలతో తలెత్తే ఇబ్బందులు అంచనా వేయడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం అయిందని లేఖలో పేర్కొన్నారు అనగాని సత్యప్రసాద్. ఆస్పత్రుల్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నీటి ప్రాజెక్ట్ లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…!
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రిజర్వాయర్లలో పూడిక నిల్వ, నీటి సామర్థ్యం అంచనా సర్వేల కోసం బిడ్లు ఆహ్వానించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఏలేశ్వరం, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూడిక, నిల్వ సామర్ధ్యాల సర్వే చేయనున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ , రాళ్లపాడు రిజర్వాయర్, , మైలవరం రిజర్వాయర్లలో బాతో మెట్రిక్ సర్వే కోసం జాతీయ హైడ్రాలజీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వాలంటీర్ ఉద్యోగాలకు నేడే ఏపీలో పరిక్షలు, ఎంత మంది అంటే…!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నేటినుంచి రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాల, 3786 వార్డు సచివాలయాల పోస్ట్ ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించి 1,10,520 పోస్టులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో బీజేపీ రాజకీయం ఎందుకు జరగదో తెలుసా…?
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలను ఏకం చేసిందా...? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వ రాజకీయాలు అనేది పెద్దగా వర్కవుట్ అయ్యే వ్యవహారం కాదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత ఎక్కువగా మత ప్రచారం ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ముందు బిజెపి ఆ పని చేస్తే బెటర్
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి సమర్ధ నాయకత్వం కొరత అనేది ఉంది. సమర్ధ నాయకత్వాన్ని నిర్మించుకునే విషయంలో ఆ పార్టీ ముందు నుంచి కూడా చాలా వరకు అలసత్వంగానే ఉంది. సొంతంగా నాయకులను తయారు చేసుకునే సామర్ధ్యం కూడా ఆ పార్టీకి లేదు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో సుస్థిర స్థానం కావాలని భావిస్తున్న...
Latest News
తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ
దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్నగర్లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు ఒవైసీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా గర్భన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రూ.13,700 కోట్ల...
Telangana - తెలంగాణ
ఇంత మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అమ్మవారిగా, దేవతగా కొలుస్తూ.. సమ్మక్క, సారక్కలుగా దేవత అని పూజిస్తాం.. వరాలు పొందుతాం.. అటువంటి సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు...
Telangana - తెలంగాణ
కేసీఆర్ కి హరీష్ రావు వెన్ను పోటు పొడుస్తారు : పేర్ని నాని
చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్లు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్...
Telangana - తెలంగాణ
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని ఏం చెప్పబోతున్నారు ?
మహబూబ్నగర్లో ప్రధాని మోడీ పర్యటన. రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్లైన్. వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు.
నా కుటుంబ సభ్యుల్లారా అంటూ...