జీర్ణ స‌మ‌స్య‌లు

నెయ్యి తింటే బ‌రువు పెర‌గ‌రు.. త‌గ్గుతారు తెలుసా..?

నెయ్యి తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే.. నెయ్యి నిజానికి బ‌రువును త‌గ్గిస్తుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. నెయ్యిని నిత్యం త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. అలాగే ప‌లు ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు నెయ్యి వ‌ల్ల...

ధ‌నియాల‌తో అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

భార‌తీయులు పురాతన కాలం నుంచి వాడుతున్న అనేక వంట ఇంటి పోపు దినుసుల్లో ధ‌నియాలు కూడా ఒక‌టి. కొంద‌రు వీటిని మ‌సాలాల్లో ఉప‌యోగిస్తారు. కొంద‌రు వీటిని నేరుగా పోపులోనే వేస్తారు. అయితే కేవ‌లం వంట ఇంటి దినుసుగానే కాదు, ధ‌నియాలు మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం.. ధ‌నియాల‌కు...

బాగా పండిన అర‌టి పండ్ల‌నే మ‌నం తినాలి.. ఎందుకంటే..?

బాగా పండిన అర‌టి పండ్ల‌లో ప్ర‌క్టోజ్ ఎక్కువ‌గా ఉంటుంది, క‌నుక అది మ‌న శ‌రీరంలో గ్లూకోజ్ గా మారి శ‌క్తి అందుతుంది. ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో చాలా వ‌ర‌కు పూర్తిగా పండ‌ని అర‌టి పండ్లే దొరుకుతున్నాయి. పూర్తిగా పండిన అర‌టిపండ్ల‌ను కొందామంటే క‌నిపించ‌డం లేదు. దీంతో బాగా పండ‌ని అరటిపండ్ల‌నే చాలా మంది కొని తింటున్నారు....

ఆకలి అవట్లేదా ..? అయితే ఈ చిట్కాలు పాటించండి ..!

ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు కూడా సరిగా ఆకలి లేదు, తినాలని పించటం లేదు. అని ప్రతి ఇంట్లో రోజూ ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడంమే. దీని కోసం ఆసుపత్రి ల్లో ఇచ్చే మందులు వేసుకోవడం వల్ల లేని పోని అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. అసిడిటీ, అజీర్తి,...

ఈ 7 ఫుడ్స్ తీసుకుంటే.. మీరు తిన్న ఆహారం వేగంగా జీర్ణ‌మ‌వుతుంది తెలుసా..?

మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర...

ఉప్పు ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే గ్యాస్ ట్ర‌బుల్ గ్యారెంటీ….!

ఉప్పులో ఉండే సోడియం మ‌న జీర్ణాశ‌యంలోని ప‌దార్థాలు జీర్ణ‌మ‌య్యేట‌ప్పుడు వాటిపై ప్ర‌భావం చూపిస్తుంద‌ట‌. దీంతో గ్యాస్ బాగా ఉత్ప‌త్తి అవుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. స్థూల‌కాయం.. స‌మ‌యం త‌ప్పించి భోజ‌నం చేయ‌డం.. అధికంగా ఆహారం తీసుకోవ‌డం.. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. ఇత‌ర దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మంది గ్యాస్ స‌మ‌స్య...

బెండ‌కాయ‌ను క‌ట్ చేసి రాత్రంతా నీళ్ల‌లో ఉంచి తాగితే….!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏ కాలంలో అయినా దొరుకుతాయి. వీటితో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌లు చేసుకుని తింటుంటారు. కొంద‌రు బెండ‌కాయ వేపుడు చేసుకుంటే.. కొంద‌రు వాటితో పులుసు చేసుకుంటారు. ఇంకా కొంద‌రు ట‌మాటాల‌ను వేసి వండుకుని తింటారు. అయితే బెండ‌కాయ‌ల‌ను ఎలా...

కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ తాగితే కలిగే అద్భుతమైన లాభాలివే..!

సాధారణంగా మనలో అధిక శాతం మంది కొత్తిమీర ఆకులను నిత్యం పలు కూరల్లో వేస్తుంటారు. అయితే కూరల్లో వేసే ఈ ఆకులను కొందరు తింటారు కానీ.. కొందరు వాటిని తినేందుకు అంత ఆసక్తి చూపించరు. నిజానికి కొత్తిమీర ఆకులను పారేయకూడదు. వాటిని తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిత్యం కొత్తిమీర ఆకుల రసాన్ని...

రోజూ రాత్రి పాల‌లో యాల‌కుల పొడి క‌లుపుకుని తాగితే..?

భార‌తీయులు ఎంతో కాలం నుంచి వాడుతున్న సుగంధ ద్ర‌వ్యాల జాబితాలో యాల‌కులు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ప‌లు ర‌కాల స్వీట్ల‌లో వేస్తుంటారు. అందువ‌ల్ల స్వీట్ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే యాల‌కులు కేవ‌లం రుచినే కాదు, మ‌నకు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే...

ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం, పెరుగు క‌లుపుకుని తింటే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు….!

ఎండాకాలం ఉద‌యాన్నే చ‌ద్ద‌న్నం, పెరుగు తింటే రోజంతా ఎండలో తిరిగినా శ‌క్తి న‌శించ‌కుండా ఉంటుంది. ఎండ దెబ్బ తాక‌కుండా ఉంటుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ప‌నిచేస్తారు. ఇప్పుడంటే మ‌నం మ‌న పెద్ద‌ల అల‌వాట్ల‌ను పునికి పుచ్చుకోలేదు కానీ.. నిజంగా వారి అల‌వాట్ల‌ను మ‌నం కూడా పాటిస్తే మ‌న ఆరోగ్యాలు చాలా బాగుండేవి. అవును మ‌రి. ఎందుకంటే.. మ‌న...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...