తెలంగాణ
నోటిఫికేషన్స్
బీసీ గురుకులాల్లో 1698 ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. బీసీ గురుకులాల్లో 1698 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. దీనికనుగుణంగా ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో టీజీటీ పోస్టులు 1071, పీఈటీ 119 ఉన్నాయి. వీటితో పాటు 36 ప్రిన్సిపల్ సహా ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకుల...
వార్తలు
ఏపీ లేదా తెలంగాణలో మీ సేవ సెంటర్ పెట్టాలంటే.. ఎలా అప్లై చేయాలి ? అర్హతలేమిటో తెలుసా..?
నిరుద్యోగ యువతకు ఎక్కడా ఉద్యోగావకాశాలు దొరక్కపోతే.. స్వయం ఉపాధి కింద మీ సేవ సెంటర్ను పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. సొంత వ్యాపారం ఉన్నట్లు అనిపించడంతోపాటు ఎంచక్కా ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చు. అయితే మీ సేవ సెంటర్ను ఎవరైనా పెట్టాలనుకుంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేమిటంటే...
* మీ సేవ సెంటర్ను పెట్టాలనుకునే వారు...
ముచ్చట
ఏపీ, తెలంగాణలకు త్వరలో నూతన గవర్నర్ల నియామకం..?
ప్రస్తుతం దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలు వాటి భూభాగాల నుంచే పరిపాలన సాగిస్తుండగా, హైకోర్టులు కూడా వేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో గవర్నర్లు కూడా వేర్వేరుగా ఉంటే బాగుంటుందని కేంద్రం అభిప్రాయ పడుతోందట.
గవర్నర్ నరసింహన్.. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ఉమ్మడి గవర్నర్గా కొనసాగుతున్నారు. 2009 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. అయితే...
వార్తలు
మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే కోస్తాజిల్లాలు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి....
వార్తలు
తెలంగాణలో స్వల్పంగా కంపించిన భూమి
తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి భూమి స్వల్పంగా కంపించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూకంపం వచ్చింది. వాటితో పాటు మహారాష్ట్ర బార్డర్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో.. ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తారు. భూకంప తీవ్రత, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలోని...
వార్తలు
నైరుతి రుతుపవనాల రాకతో.. వర్షాలే వర్షాలు..!
తెలంగాణ, ఏపీల్లో నైరుతి రుతు పవనాలు విస్తరించడంతో మరో 2 వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే.. నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీలో విస్తరించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. గత 2, 3...
వార్తలు
ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు..!
ఈ నెల 22వ తేదీన తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడం ప్రారంభమవుతుందని చెప్పారు.
జూన్ నెల ముగుస్తున్నా.. దేశంలో ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు రుతు పవనాల...
రాజకీయం
తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు.. పెద్ద బాంబు పేల్చిన కోమటిరెడ్డి.. బీజేపీలో చేరడం ఖాయమా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పని అయపోయిందని.. అందుకే తెలంగాణలోని కాంగ్రెస్ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందనడానికి వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చెబుతోందని ఆయన స్పష్టం చేశారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తు...
దైవం
భక్తుల మొర ఆలకించే మనస్సున్న దైవం.. కొండగట్టు అంజన్న..!
కొండగట్టుకు వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరం వస్తుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్ల నుంచి టీఎస్ఆర్టీసీ నడిపే బస్సులు ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రంలోని అనేక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు కూడా ఒకటి. ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేములవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కొండగట్టు ఉంటుంది....
ముచ్చట
భద్రాచలాన్ని ఏపీకి ఇస్తారట..? సాధ్యమవుతుందా..?
ప్రస్తుతం భద్రాచలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది. దీన్ని ఏపీలో కలిపే ప్రతిపాదనపై అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని తెలిసింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే హైదరాబాద్లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించిన విషయం విదితమే. అయితే తెలంగాణలో ఉన్న కీలక ప్రాంతమైన భద్రాచలాన్ని ఏపీకి అప్పగించాలనే సరికొత్త ప్రతిపాదనను...
Latest News
దేశంలోనే విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ : కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఇవాళ నిజామాబాద్లో పర్యటించారు. అక్కడ కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్...
భారతదేశం
BREAKING : మధ్యప్రదేశ్లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..వీడియో వైరల్
BREAKING : మధ్యప్రదేశ్లో యుద్ధవిమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లోని మెరేనాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. సుకోయ్ 30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఢీకొని కుప్పకూలాయి. పైలెట్లు శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం...
Sports - స్పోర్ట్స్
వెస్టిండీస్ జట్టులోకి మళ్లీ డేంజర్ ప్లేయర్ బ్రియాన్ లారా
వెస్టిండీస్ డేజంర్ ప్లేయర్ బ్రియాన్ లారా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, తాజాగా, ఆ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ను కీలక పదవి వరించింది. దశ దిశ...
వార్తలు
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలు ట్రాఫిక్ రూల్స్ దాకా.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న అంశాలు ఇవే..!
కొత్త సంవత్సరం లో మొదటి నెల పూర్తైపోతోంది. రెండో నెల వచ్చేస్తోంది. అయితే ప్రతీ నెలలో కూడా మార్పులు వస్తున్నట్టే ఈ నెల లో కూడా కొన్ని రూల్స్ లో మార్పులు రానున్నాయి....
భారతదేశం
Breaking : బ్రేక్పడిన రాహుల్ పాదయాత్ర పునఃప్రారంభం
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ లో...