పంజాబ్‌

శానిటైజేషన్‌ వర్కర్లపై పూలవర్షం, మెడలో కరెన్సీ నోట్ల దండ..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పుడు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, శానిటైజర్ వర్కర్లు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా ఎక్కడ ప్రజలకు వ్యాపిస్తుందో అని వాళ్ళు బ్లీచింగ్ చల్లడం స్ప్రే చేయడం వంటివి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఇప్పుడు కరోనా మీద కనపడని పోరాటం చేస్తున్నారు. కొంత...

స్కూల్‌ వ్యాన్‌లో మంటలు.. నలుగురు చిన్నారులు సజీవ దహనం

వాళ్లంతా ఎల్‌కేజీ, యూకేజీ చదివే పిల్లలు. పొద్దంతా స్కూల్లో టీచర్లు, స్నేహితులతో సంతోషంగా గడిపారు. సాయంత్రం స్కూల్‌ నుంచి విడిచిపెట్టగానే ఇంటికివెళ్లే సంతోషంలో పరుగెత్తుకుంటూ స్కూల్‌ వ్యాన్‌లోకి ఎక్కారు. వ్యాన్‌ స్కూల్‌ నుంచి బయలుదేరింది. పిల్లల అల్లరితో వ్యాన్‌లో సందడిసందడిగా ఉంది. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నలుగురు...

మ‌హిళ‌ల సేఫ్టీకి పోలీసుల వినూత్న ఆలోచ‌న‌.. రాత్రి వేళ పోలీసులే లిఫ్ట్ ఇస్తారు..!

హైదరాబాద్ నగరంలో ఇటీవలే జరిగిన దిశ అత్యాచారం, హత్యోదంతంతో దేశవ్యాప్తంగా మరోసారి ప్రజాలోకం భగ్గుమంటున్న విషయం విదితమే. దేశవ్యాప్తంగా అందరూ ఆ అమానుష ఘటనను ఖండిస్తూ.. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే ఈ విషయంలో లూథియానా పోలీసులు ఒక అడుగు...

వృద్ధాప్యం శరీరానికే.. చదువుకు కాదు.. 83 ఏళ్ల వయస్సులో ఇంగ్లిష్‌లో పీజీ డిగ్రీ సాధించాడాయన..!

విద్యాభ్యాసానికి నిజంగా వయస్సుతో పనిలేదు. ఎవరైనా.. ఏ వయస్సులోనైనా.. ఏమైనా చదవవచ్చు. డిగ్రీ పట్టాలను పొందవచ్చు. ఆసక్తి ఉండాలే గానీ వృద్ధాప్యంలోనూ ఏ డిగ్రీనైనా సాధించవచ్చు. విద్యాభ్యాసానికి నిజంగా వయస్సుతో పనిలేదు. ఎవరైనా.. ఏ వయస్సులోనైనా.. ఏమైనా చదవవచ్చు. డిగ్రీ పట్టాలను పొందవచ్చు. ఆసక్తి ఉండాలే గానీ వృద్ధాప్యంలోనూ ఏ డిగ్రీనైనా సాధించవచ్చు. అవును, సరిగ్గా...

యాక్..! డ్రైనేజీ నీటితో కూరగాయలను పండించి అమ్ముతున్నారు..!

పంజాబ్‌లోని మోహాలీ జిల్లా జిరక్‌పూర్ టౌన్ సమీపంలో ఉన్న శతబ్‌గఢ్, ఛత్ అనే పలు గ్రామాల్లో కొందరు రైతులు డ్రైనేజీ నీటిని ఉపయోగించి కూరగాయలను పండిస్తున్నారు. మార్కెట్‌లో మనం ప్రస్తుతం కొంటున్న కూరగాయల్లో అధిక శాతం వరకు క్రిమి సంహారక మందులను వాడి పండించినవే ఉంటున్నాయి. దీంతో మనం అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. అయితే...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....